అంగన్వాడీ టీచర్లకు రూ. 2 లక్షలు, హెల్పర్లకు రూ. లక్ష చొప్పున రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇస్తామని పార్లమెంటు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది.
అంగన్వాడీ ఉద్యోగులను వంచించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద బుధవారం అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు ఆందోళన నిర్వహిం
చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు కరువయ్యాయి. దీంతో అరకొర వసతులున్న అద్దె భవనాల్లోనే అంగన్వాడీ టీచర్లు ఆయా �
Telangana | అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. వారికి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అందించాలని నిర్ణయించింది. త్వరలో ప్రకటించే పీఆర్సీలో అంగన్వాడీలను కూడా చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నిరంగాల ఉద్యోగులను అక్కున చేర్చుకొన్న రాష్ట్ర ప్రభుత్వం, అంగన్వాడీలకు కూడా కండ్లల్లో పెట్టుకొని కాపాడుతున్నది. రాష్ట్రంలోని 35,700 అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్�
ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై హర్షం వ్యక్తమవుతున్నది. గతంలో ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు. ఎన్నో ఏండ్లుగా చాలీచాలని జీతాలతో అష్ట కష్టాలు పడుతున్�