మండల కేంద్రంలోని ఒడ్డేర కాలనీ వద్ద ఉన్న అంగన్వాడీ కేంద్రం అద్దె భవనంలో అరకొరక వసతుల మద్య కొనసాగుతుంది. కాగా ‘అద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు.. సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు, ఏడాదిలో రెండు సార్లు పాము క
చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు కరువయ్యాయి. దీంతో అరకొర వసతులున్న అద్దె భవనాల్లోనే అంగన్వాడీ టీచర్లు ఆయా �
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కనీసం ప్రొటోకాల్ పాటించలేదని కొత్తూరు జడ్పీటీసీ శ్రీలత అన్నారు. బుధవారం ఎస్బీపల్లిలో జడ్పీ నిధులతో నిర్మిస్తున్న అంగన్ వాడీ భవన శంకుస్థాపనకు తనను పిలువకపోపడంప
పినపాక నియోజకవర్గం అభివృద్ధికి ఐకాన్గా నిలుస్తున్నదని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. బుధవారం ఆయన పగిడేరు గ్రామంలో పర్యటించి రూ.6.67 కోట్ల నిధులతో చేపడుతున్న శాంతినగర్-కొడిశలకుంట బీటీ
సీఎం కేసీఆర్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడిందని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలోని ముకుందాపురం, మామిండ్లమడవ, తూర్పుతండా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు.