Former minister Kakani | ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ ఓటమికి గల కారణాలను సమీక్షించుకుని ముందుకు వెళ్తామని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రణరంగంగా మారాయి. అనేక చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో పరస్పర దాడులకు తెగబడ్డారు. పలుచోట్ల వాహనాలను, ఈవీఎంలను కూడా ధ్వంసం చేశార
Amit Shah | కేంద్రంలో బీజేపీ ని, రాష్ట్రంలో చంద్రబాబు ను గెలిపిస్తే రెండు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీరందిస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.