Bhanu Kiran | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన భాను కిరణ్కు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం చంచల్గూడ జైలు నుంచి భ�
Road Accident | జిల్లా పరిధిలోని భూత్పూర్ మండలం అన్నాసాగర్ వద్ద జాతీయ రహదారి-44పై బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్యాపిలి ఎస్ఐ సహా ముగ్గురు మృతి చెందారు.
పాలసముద్రం గ్రామంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ అకాడమీ (నాసిన్) భూమి పూజలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. 500 ఎకరాల విస్తీర్ణంలో ఈ సంస్థను రూ.730 కోట్లు...
AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పాత భవనాలు కుప్పకూలుతున్నాయి. అనంతపురం జిల్