అమరావతి : కరోనాకు మందును పంపిణీ చేసిన ఆనందయ్య ఒమిక్రాన్ కు కూడా మందు ఇస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఏపీ ఆయుష్ శాఖ అనుమతిని నిరాకరించింది. గుర్తింపు లేని వ్యక్తులు అందించే మందులను ఆయుర్వేద మెడిసిన్గా భా
ఏపీ హైకోర్టు అనుమతి | నెల్లూర్ జిల్లా కృష్ణపట్నానికి చెందిన నాటు వైద్యుడు ఆనందయ్య కరోనా నివారణకు తయారు చేసిన మందుల్లో ఒకటైన ‘కే’ మందు పంపిణీకి సైతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది.
ఆయుర్వేద నిపుణుల కమిటీ ఏం చెప్పిందంటే | కరోనాకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేస్తున్న కంటి చుక్కల మందును ఆయుర్వేద నిపుణుల కమిటీ పరిశీలించింది. ఈ మేరకు పరిశీలన నివేదికను గురువారం
ఆనందయ్య చుక్కల మందు | కరోనాకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన కంట్లో వేసే చుక్కుల మందుతో ఎలాంటి దుష్పరిణామాలు లేవని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించింది.
మందు పంపిణీపై వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ | కరోనా నివారణకు కృష్ణంపట్నం ఆనందయ్య మందు తయారీ, పంపిణీపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. మందు తయారీ, పంపిణీని విరమి�
హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య పంపిణీ చేస్తున్న ఆయుర్వేద మందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (సీసీఆర్ఏఎస్) ఇచ్చిన నివ�
ఆనందయ్య మందుపై చినజీయర్ స్వామి ఏమన్నారంటే | నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కరోనాకు ఇస్తున్న మందుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య ఔషధంతో దుష్ప్రభావాలు లేవని ఆయూష్ కమిటీ నిర�
కరోనా వైరస్ ప్రస్తుతం విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ఏదైన అద్భుతం జరిగితే బాగుండు అని ప్రజలందరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆనందయ్య అనే పే�
హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఔషధంపై హైకోర్టులో సోమవారం విచారణ జరుగనున్నదని ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. సీసీఆర్ఏఎస్ అధ�
అమరావతి : కరోనా బాధితులకు తాను పంపిణీ చేస్తున్న ఆయుర్వేద ఔషధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా అనుమతులు ఇవ్వలేదని ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తెలిపారు. నేటి నుంచి మందు పంపిణీ జరుగుతున్నట్లు సామాజిక మాధ్�
కరోనా కోరల్లో చిక్కుకొని ప్రజలందరు దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయంలో ఆనందయ్య చాలా మంది జీవితాలలో వెలుగు నింపారు. ఆయుర్వేదం పద్దతలు ద్వారా మందుని తయారు చేసి చాలా మందికి కరోనా నయం చేశారు.�
ఆయుర్వేదం కాదు.. హానికరమూ కాదు వంశపారంపర్య వైద్యంగా గుర్తించాం ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు వెల్లడి హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న మందు ను నాటు మందుగ
శాస్త్రీయత, పని విధానం తేల్చాలి అధికారులకు ఏపీ సీఎం జగన్ ఆదేశం కృష్ణపట్నానికి ఐసీఎంఆర్ బృందం ఆయుర్వేద మందుపై ఉప రాష్ట్రపతి ఆరా కృష్ణపట్నంలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య పంపిణీ చేస్తున్న కరోనా మందుపై ఉప �