స్ధూల ఆర్ధిక వాతావరణం అనుకూలంగా ఉండటంతో భారత్ 2025 నాటికి జపాన్ను అధిగమించి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్దగా అవతరిస్తుందని నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ అంచనా వేశారు.
ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్లోని దావోస్కు వెళ్లిన మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతంగా కొనసాగుతున్నది. దీనిలో భాగంగా గురువారం ఆయన కర్ణాటక ఐటీ శాఖ మంత్రి డ
గ్రీన్ ఇండియా చాలెంజ్ | రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఢిల్లీ మోతిబాగ్లోని తన నివాస ప్రాంగణంలో మూడు మొక్కలు నాటా�