బిగ్ బీ.. పెద్ద మనసు చాటుకోండి.. అమితాబ్కు ఎంఎన్ఎస్ వినతి | ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ పెద్ద మనసును చాటుకోవాలంటూ ఎంఎన్ఎస్ కార్యకర్తలు కోరారు. ఈ మేరకు బుధవారం రాత్రి ‘బిగ్ బీ… పెద్ద మనసు చ
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. ఈ పేరు ఒక ప్రాంతానికో, ఒక దేశానికో పరిమితం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులని తన నటనతో అలరించి వారి మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు బిగ్ బీ.
ముంబై : లెజండరీ నటుడు దిలీప్ కుమార్ మృతి పట్ల బిగ్ బి అమితాబ్ బచ్చన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హింది సినిమా ఇక ఎప్పటికీ ఒకలా ఉండదన్నారు. ముంబైలోని హిందూజా హాస్పిటల్లో దిలీప్ కుమార్ ఇవ�
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేస్తున్న సాయాలకు బ్రేక్ అనేదే లేదు. కరోనా పోరులో భాగంగా సుమారు రూ.15కోట్లు వరకూ విరాళంగా ఇచ్చాను అని ఈ మధ్య అమితాబ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దిల్లీలోని కొవి�
మనోశారీరక శక్తుల్ని అనుసంధానిస్తూ మహోన్నత జీవనానికి సాధనంగా యోగాను అభివర్ణిస్తారు. అనాదిగా భారతీయ సాంస్కృతిక, ధార్మిక జీవితంలో భాగమైన యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యప్రదాయినిగా భాసిల్లుతోంది. సినీ
కెరీర్లో ఎన్నో హిట్ చిత్రాలు చేసిన మోహన్ బాబు ఇప్పుడు డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో సన్ ఆఫ్ ఇండియా అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ సంస్థలు నిర్మిం�
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఏడు పదుల వయస్సులోను కుర్ర హీరోలతో పోటీ పడి మరీ వర్క్ చేస్తున్నారు. ఒకవైపు సినిమా షూటింగ్స్, మరో వైపు టీవీ షోస్తో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. కరోనా కాలంల�
ఇప్పటికే ముంబైలో ఐదు ఆస్తులను కలిగి ఉన్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. ఇప్పుడు మరో ఆస్తిని కొనుగోలు చేశారు. ఈ డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ను రూ.31 కోట్లకు కొనుగోలు చేసినట్లు మార్కెట్ వర్గాల సమాచారం
ఒకవైపు కరోనాతో ప్రజలు వణికిపోతుంటే ఇప్పుడు తౌటే తుఫాను వారిని మరింతగా కుంగదీసింది. తౌటే అతి తీవ్ర తుఫానుగా మారగా.. భారీగా గాలులు వీశాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అయితే తౌటే తుఫాను ఎ
కరోనా వేళ కరుణ చూపుతున్నారు సెలబ్రిటీలు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు కొవిడ్ రెండో తాకిడికి కకావికలమవుతున్న భారత్కు బాసటగా నిలుస్తున్నారు. నటులు, సాంకేతిక నిపుణులు ‘మేము సైతం’ అంటూ నడుం బిగిస్తున్�
కరోనా నిర్మూలనకు సహాయచర్యలు, వైద్య సదుపాయాల కోసం తాను ఇప్పటివరకు దాదాపు 15కోట్ల రూపాయల్ని విరాళంగా ఇచ్చానని తెలిపారు బిగ్బి అమితాబ్బచ్చన్. ఇటీవలకాలంలో కోవిడ్ విరాళాలకు సినీ తారలు దూరంగా ఉంటున్నారన�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సోకిన వారికి వైద్య సాయం అందిస్తున్న ‘శ్రీ గురుతేగ్ బహదూర్ కొవిడ్ కేర్ సెంటర్’కు బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ రూ. 2 కోట్ల విరాళమందించారు. ఢ�