కరోనా వేళ కరుణ చూపుతున్నారు సెలబ్రిటీలు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు కొవిడ్ రెండో తాకిడికి కకావికలమవుతున్న భారత్కు బాసటగా నిలుస్తున్నారు. నటులు, సాంకేతిక నిపుణులు ‘మేము సైతం’ అంటూ నడుం బిగిస్తున్�
కరోనా నిర్మూలనకు సహాయచర్యలు, వైద్య సదుపాయాల కోసం తాను ఇప్పటివరకు దాదాపు 15కోట్ల రూపాయల్ని విరాళంగా ఇచ్చానని తెలిపారు బిగ్బి అమితాబ్బచ్చన్. ఇటీవలకాలంలో కోవిడ్ విరాళాలకు సినీ తారలు దూరంగా ఉంటున్నారన�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సోకిన వారికి వైద్య సాయం అందిస్తున్న ‘శ్రీ గురుతేగ్ బహదూర్ కొవిడ్ కేర్ సెంటర్’కు బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ రూ. 2 కోట్ల విరాళమందించారు. ఢ�
కష్టమొచ్చినప్పుడల్లా తామున్నామనే భరోసా ఇస్తూ ప్రజల గుండెలలో చెరగని ముద్ర వేసుకుంటున్నారు కొందరు సినీ సెలబ్రిటీస్. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో ఈ పోరులో మేము భాగం అవు
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటుడిగా ఎంత పేరు ప్రఖ్యాతలు పొందారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతీయ సినీ పరిశ్రమను ఉన్నత స్థానంలో నిలిపిన వారిలో అమితాబ్ బచ్చన్ ఒకరు. ఆయన వార�
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున కొన్నాళ్లుగా కళ్యాణ్ జ్యువెలర్స్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. దీని ప్రచార కార్యక్రమం కోసం వీరు పలు సార్లు కమ�
మూడేళ్ల క్రితం తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసిన కన్నడ సోయగం రష్మిక మందన్న అనతికాలంలోనే దక్షిణాది అగ్ర కథానాయికగా ఎదిగింది. రష్మిక మందన్న బాలీవుడ్లో నటిస్తున్న ద్వితీయ చిత్రం ‘గుడ్బై’. వికాస్భల్ ద
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇండియన్ సినిమాకు అందించిన సేవలకుగాను ఈ ఏడాది ఎఫ్ఐఏఎఫ్ అవార్డును అందుకోనున్నాడు. ఈ అవార్డును ప్రతి ఏటా ది ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ అందిస్తుంది. అయితే ఈసా�