అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచిన విషయం తెలిసిందే. అయితే విదేశీ కంపెనీలతోపాటు స్వదేశీ సంస్థలనూ అగ్రరాజ్యాధినేత తీసుకున్న ఈ నిర్ణయం గట్టిగానే ప్రభావి�
హెచ్-1బీ వీసా దరఖాస్తుల వార్షిక రుసుమును 1 లక్ష డాలర్లకు పెంచడం వల్ల డిగ్రీ, పీజీ చదివిన విద్యార్థులు; మన దేశం నుంచి అమెరికాకు ఉద్యోగం కోసం వెళ్లాలనుకునేవారు, ప్రస్తుత వీసాను రెన్యువల్ చేసుకోవలసినవారు ఇ
‘నోటితో నవ్వుతూ.. నొసటితో వెక్కిరించే’ తరహాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి కొనసాగుతున్నది. భారత్ తన మిత్ర దేశమని, ప్రధాని మోదీ గొప్ప ప్రధాని అని ఒక పక్క వ్యంగ్యంగా పొగుడుతూనే మరోవైపు భారత్పై కక్ష స�
కొత్తగా తీసుకువస్తున్న గోల్డ్ కార్డుల ద్వారా అమెరికన్ కంపెనీలు ప్రతిభావంతులైన భారతీయ పట్టభద్రులను నియమించుకునే అవకాశం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టేందుకు సమయం ఆసన్నమైంది. సోమవారం ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈసారి ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టగానే హెచ్-1బీ వీసా నిబంధనల్లో భారీ మ�
విదేశాల్లో కొలువులు చేయాలనుకునే యువత కల కల్లగానే మిలిగిపోతున్నది. డాలర్ డ్రీమ్స్పై అమెరికా కంపెనీలు నీళ్లు చల్లుతున్నాయి. ప్రముఖ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తుండటమే దీనికి కారణం. అగ్రరాజ్యం అ�