వేతనాలు, ఉద్యోగ నిబంధనల్లో ఎయిరిండియా యాజమాన్యం చేసిన సవరణలపై పైలట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మెకు దిగుతామని పైలట్లకు చెందిన రెండు యూనియన్లు తాజాగా ప్రకటించాయి.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021కు చేసిన సవరణలను గురువారం నోటిఫై చేసింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు, విధానాలు, తదితర అంశాలపై ఆన్లై
Finance Bill:ఫైనాన్స్ బిల్లు 2023కి లోక్సభ ఇవాళ ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లుకు 45 సవరణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ అంశంపై కమిటీని ఏ
న్యూఢిల్లీ: వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈ బిల్లుకు 81 సవరణలు ప్రతిపాదిచడంతో కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ బుధవారం ఈ నిర్ణయం తీసుకుంద�
ఫ్యామిలీ పెన్షన్ నిబంధనల్లో సవరణ చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీవో 58లో సవరణలు చేపట్టారు. ఉద్యోగానికి అశక్తుడైన లేదా మరణించిన సీపీఎస్ ఉద�
జాతీయపార్టీల నియంతృత్వ పోకడలకు, అధికార దాహానికి రాష్ర్టాలు బలైపోతున్నాయి. ఈ హక్కులను హరించే ప్రక్రియ తీవ్రస్థాయికి చేరింది. రాష్ర్టాల ఆశలు, ఆకాంక్షలు కేంద్రంలోని పెద్దలు పట్టించుకోరు. కేంద్ర బడ్జెట్న
అల్పులకు, అర్భకులకు, అంతుచిక్కనివారి ఊహలకు కూడా అందని అద్భుతమైన వ్యుహకర్త కేసీఆర్. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఇది ఎన్నోసార్లు రుజువైంది. అంత ఈజీగా అందరికీ అర్థమైతే ఆయన కేసీఆర్ ఎలా అవుతారు? కారు కదా?
ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకరుల సమావేశంలో ‘రాజ్యాంగాన్ని మార్చాలి’ అన్న మాట రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం లేపటం చూశాం. రాజకీయ నాయకులు ఇంతలా కేసీఆర్ను ఎందుకు విమర్శిస్తున్నారనేది విస్మయం కలిగిస్�