వికారాబాద్ జిల్లా పరిగి దాస్యా నాయక్తండాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేదర్ విగ్రహావిషరణ కార్యక్రమానికి మైక్ పర్మిషన్ నిరాకరించడం దారుణమని
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్లో ఆదివారం జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్ అవమానానికి గురయ్యారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రవాణా, బీస�
రాష్ర్టాన్ని ఏండ్లపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిండా ముం చింది. ఏ ఒక్క పనీ చేయలేదు. ఆ పార్టీ నాయకులకు అభివృద్ధిపై సోయే లేదు. మళ్లీ ఇప్పుడు మరో అవకాశం ఇవ్వాలని అడుగుతున్నరు..? వాళ్లు అధికార కోసం ఆ
ఇస్నాపూర్లో అంబేద్కర్ 12 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముత్తంగి రింగ్ రోడ్డు నుంచి పటాన్చెరు మండల వ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు ర్యాలీగా బయలు దేరి వచ్చాయి. గూడెం మహిపాల్ర
పేదల గృహ నిర్మాణం కోసం తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకొన్నది. సీఎం కేసీఆర్ శాసనసభలో చెప్పినట్టుగానే సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకొనేందుకు ఆర్థిక స్థోమతలేని పేదల కోసం ‘గృహలక్ష్మి పథకం’ ప్రారంభిం