అల్మటీ, నారాయణపుర్, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్లకు వరద పోటెత్తడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి 2,57,383 క్యూసక్కుల వరద నీరు నాగార్జునసాగర్ రిజర్వాయర్కు వచ్చి చేరుతుండడం�
ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జోగులాంబ గద్వాల జిల్లా లోని జూరాల (Jurala) ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతున్నది. జలాశయంలోకి ప్రస్తుతం 1500 క్యూసెక్కుల వరద వస్తుండ
కర్ణాటకలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను నిలదీస్తున్నారు. ఇండి ఎమ్మెల్యే యశ్వంతరాయ గౌడ పాటిల్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ తనదైన శైలిలో సీఎం తీరును ఎండగట్టారు.