అల్లు అర్జున్ కిసంబంధించిన ఏ వార్త అయినా సరే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఇప్పుడలానే ఓ ఫోటో తెగ ఆకట్టుకుంటోంది. ఏంటది అంటే పుస్తకం చదువుతున్న అల్లు అర్జున్ ది. ఈ ఫోటో పెట్టింది ఎవరో కాదు స్�
ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా ఇంట్లో పిల్లల ముందు చిన్న పిల్లోడే అయిపోతాడు. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇదే అయిపోయాడు. తన కూతురు అర్హను గుండెలపై ఎత్తుకుని ఆడించాడు. బన్నీ తన కూతురుతో �
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రూపొందుతున్న చిత్రం పుష్ప. వీరిద్దరి కాంబినేషన్లో ఆర్య, ఆర్య 2 సినిమాలు రూపొందగా, ఈ రెండు సినిమాలకు భిన్నంగా ‘పుష్ప’ సినిమాను
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలుగా రూపొందిన చిత్రం అల వైకుంఠపురములో. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ను షేక్ చేసిన ఈ చిత్రం �
ఇండియాలో రెండే రెండు మతాలు ఉన్నాయి. వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి క్రికెట్ అయితే మరొకటి సినిమా. ఈ రెండు లేకుండా మనవాళ్లు ఉండలేరు. అంతేకాదు ఈ రెండింటికి మంచి అవినాభావ సంబంధం కూడా ఉ�
లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మంధాన ప్రధాన పాత్రలుగా రూపొందుతున్న చిత్రం పుష్ప. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 13న విడుదల చేసేందుకు మేకర్స్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ తన ఇమేజ్ను పెంచుకుంటూ పోతున్నాడు. ఆయనకు కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాదు బెంగళూరు, చెన్నై, కేరళ వంటి చోట్ల భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. �
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 38వ బర్త్ డే వేడుకలు శుక్రవారం రోజు ఘనంగా జరిగాయి. ఓ వైపు పుష్ప టీజర్తో చిత్ర బృందం ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేయగా, మరోవైపు అభిమానులు బన్నీ ఇంటి వద్దకు భారీగా చేరుకొన
స్టార్ల నుంచి సామాన్యుల వరకు టాలీవుడ్ లో ఎవరు ఎలా ఎక్కడినుంచి కాపీ చేశారన్నది రుజువులతో సహా బయటపెడుతున్నారు కొందరు. ఈ కల్చర్ ఈ మధ్యన బాగా ఎక్కువైంది. ఇప్పుడలాంటి కాపీ ఆరోపణల్లో ఇరుక్కున్నాడు సంగీత దర్
Pushpa | సుకుమార్ నాకు స్టెలిష్స్టార్గా పేరుతీసుకొచ్చారు. ఇప్పుడు ‘పుష్ప’ తో ఐకాన్స్టార్గా మార్చి ఎప్పటికీ గుర్తుండిపోయే బహుమతి ఇచ్చారని అల్లు అర్జున్ అన్నారు.
టాలీవుడ్ లో ఇప్పటివరకు ఏ హీరోకి దక్కని అరుదైన గౌరవం అల్లు అర్జున్ కి దక్కింది. ఈ ఐకాన్ స్టార్ బర్త్ డే సందర్భంగా లేజర్, లైట్ షోలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద �