ఆల్ ఇండియా డెమెక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) జాతీయ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పీకే శ్రీమతి, కననిక ఘోష్ ఎన్నికయ్యారు. 14వ జాతీయ మహాసభలు బుధవారం హైదరాబాద్లో ముగిశాయి.
దేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో మహిళలపై హింస, పిల్లలపై లైంగికదాడులు పెరిగిపోతున్నాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావ్లే ఆందోళన వ్యక్తంచేశారు
ఈ నెల 24 నుంచి 28 వరకు హైదరాబాద్లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలు నిర్వహించనున్నట్టు ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి తెలిపారు. తెలంగాణలో జా�
వివాదాస్పద ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)పై దేశవ్యాప్తంగా వివిధ వర్గాలు, సంస్థలు, వ్యక్తుల నుంచి లా కమిషన్కు 46 లక్షల అభిప్రాయాలు వచ్చాయి. వీటిపై ఆయా మతాలు, వర్గాల వారితో లా కమిషన్ చర్చించనున్నదని కేంద్రం మంగ�
ప్రైవేటుకు దోచిపెడుతున్న మోదీ ప్రభుత్వం ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మిరియం సూర్యాపేట బొడ్రాయి బజార్, సెప్టెంబర్ 24: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నదని అఖిల �