కాంగ్రెస్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పోటీలో తగ్గేదే లేదని తెగేసి చెబుతున్నారు. ఆ పార్టీ రెండో జాబితా వెలువడినకాన్నుంచి అసంతృప్తితో రగిలిపోతున్న ఆశావహులు, పార్టీ పెద్దలు బుజ్జగించినా ససేమిరా అంటు�
ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. టికెట్ల కేటాయింపుపై నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులకు ఆశపడి టికెట్ల�
కాంగ్రెస్ పార్టీ నమ్మించి గొంతుకోసిందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశారు. హుస్నాబాద్ కాంగ్రెస్ టికెట్ను మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్కు ఖరారు చేయడంతో శన�
నియోజకవర్గంలో తిరుగమంటరు.. నీ వెనుక మేమున్నమంటరు.. పల్లెల్లో పాదయాత్ర చేసిన తర్వాత మరొకరికి టికెట ఇస్తరు.. తడిగుడ్డతో కాంగ్రెస్ నా గొంతు కోసింది’ అని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత అల్గిరెడ్�