తలసేమియా చిన్నారుల కోసం ఆలయ ఫౌండేషన్ వలంటీర్లు రక్తదానం చేశారు. ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి పుట్టిన రోజు సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఐత శివకుమార్ ఆధ్వర్యంలో గోదావరిఖని ఎల్బీ నగర్ లో ఆదివారం మెగా రక్త�
వీణవంక మండలంలోని వల్బాపూర్ గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు బూర శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా విషయం తెలుసుకున్న ఆలయ ఫౌండేషన్ సభ్యులు మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి వారి ఉదా
మావోయిస్టులపై అంతిమ యుద్ధం’ అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ను చేపట్టింది, మావోయిస్టులతో చర్చలు జరపాలని ఆలయ ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ గాదె గుణసాగర్ డిమాండ్ చేశారు.
Free eye surgeries | కోల్ సిటీ, ఏప్రిల్ 9: కంటిచూపుతో బాధపడుతున్న 45 మంది నిరుపేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించేందుకు బుధవారం హైదరాబాద్ కు తీసుకువెళ్లారు. రామగుండం నగరపాలక సంస్థ 11వ డివిజన్ లో ఇటీవల ఆలయ ఫౌండేషన్ వ్యవస