అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన అలంపూర్ గడ్డ.. తెలంగాణలో ప్రగతికి అడ్డాగా మారింది. రూ.786 కోట్లతో తుంగభద్ర నదీ తీరంలో రాజోళి మండలం తుమ్మిళ్ల వద్ద ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 25 వేల ఎకరాలకు సాగున�
అలంపూర్ మండలం లింగనవాయి గ్రామంలో సోమవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారుల ఆటాపాట కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపింది.
స్వాతం త్య్రం సాధించిన త ర్వాత ఏడు దశాబ్దాల దేశ చరిత్రలో ఏరాష్ట్రంలో జరుగనంత అభివృద్ధిని.. తెలంగాణ వచ్చాక ఏడేండ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారని ఎమ్మెల్యే అబ్ర హం పేర్కొన్నారు. నేడు ప్రపంచదేశాలు సైతం త�
తుమ్మిళ్ల ఎత్తిపోతల మోటార్లకు నీరంది సజావుగా నడిచేందుకు టీబీ డ్యాం నుంచి ఇండెంట్ పెట్టాలని ఈఈ విజయ భాస్కర్తో మాట్లాడానని.. ఆయకట్టు రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని ఎమ్మెల్యే అబ్రహం స్పష్టం చేశారు.