తెలుగు సినిమా లెజెండ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు ఆఖరి సినిమా ‘మనం’. ఈ సినిమాలో కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్లు నాగచైతన్య, అఖిల్లతో కలిసి నట�
ఎన్టీయార్, ఎమ్జీయార్ లాంటి సూపర్స్టార్లు.. తమ సినిమాల ద్వారా జనానికి ఏదో ఒక మంచి చెప్పడానికి తాపత్రయపడేవారు. మరీ ముఖ్యంగా ఎమ్జీయార్ అయితే సిగరెట్ తాగే సీన్లలో నటించేవారు కాదు. తాను తాగితే, ప్రభావితమ�
నేను పాత తరం సినిమా ప్రేక్షకుడ్ని! ఆ తరంలో మా హీరో అక్కినేని నాగేశ్వర్రావే! ఆయన శత జయంతి సందర్భంగా ఆనాటి తరం ప్రేక్షకుడిగా నేను నాకు తోచిన రీతిలో అక్షరనివాళి అర్పించదల్చుకున్నాను.
దివంగత మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు (Prathi Bimbalu) నటించిన ‘ప్రతిబింబాలు’ (Prathi Bimbalu) దాదాపు 40 ఏండ్ల తరువాత ఇప్పుడు విడుదల కాబోతుంది. ప్రముఖ సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో శ్రీ విష్ణుప్రియ �