నగరాల్లో వాయు కాలుష్యం పెరుగుతూనే ఉన్నది. స్వచ్ఛమైన గాలి పీల్చడం కాస్త కష్టమైన పనిలాగానే కనిపిస్తున్నది. ప్రతి సమస్యకూ పరిష్కారం చూపే సాంకేతికత ఇందుకూ ఓ మార్గం వెతికింది. ఎయిర్ ప్యూరిఫయర్లను పరిచయం చే�
వాయు కాలుష్యంతో మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలు నానాటికీ పెరుగుతున్నాయి. ప్రత్యేకించి పట్టణవాసులను ఈ సమస్య అధికంగా పీడిస్తున్నది. ఈ నేపథ్యంలో గాలి నాణ్యతను పరీక్షించేందుకు గచ్చిబౌలిలోని
ప్రపంచంలోనే అతిచిన్నదైన, ముక్కుకు తగిలించుకొనేందుకు వీలయ్యే వాయుశుద్ధి సాధనాన్ని ఢిల్లీ ఐఐటీకి చెందిన నానోక్లీన్ గ్లోబల్ అనే స్టార్టప్ తయారు చేసింది. నాసో-95 అని దానికి పేరుపెట్టారు. ఎన్-95 మాస్క్ కన
దేశంలోనే తొలిసారిగా ఢిల్లీలో ప్రారంభం న్యూఢిల్లీ, ఆగస్టు 23: దేశంలోనే మొట్టమొదటి స్మాగ్ టవర్ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రారంభించారు. గాలి కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఈ స్మాగ్ టవర్న
దేశీయ మార్కెట్కు పరిచయం చేసిన ఔరాబీట్ హైదరాబాద్, ఆగస్టు 10: హాంకాంగ్కు చెందిన ఔరాబీట్ సంస్థ.. దేశీయ మా ర్కెట్లోకి సరికొత్త ఎయిర్ ప్యూరిఫయర్లను విడుదల చేసింది. అమెరికా ఎఫ్డీఏ ఆమోదించిన ఈ ఎయిర్ ప్య�