Manu Bhaker | పతక ఆశల మధ్య బరిలోకి దిగిన భారత ఆర్చర్లు భజన్కౌర్, దీపికా కుమారి ఘోరంగా నిరాశపరిచారు. వ్యక్తిగత విభాగంలో ఈ ఇద్దరు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో విఫలమై పారిస్ నుంచి భారంగా నిష్క్రమించారు.
ఒలింపిక్స్ తాజా ఎడిషన్లో భారత్కు తొలి పతకం అందించిన షూటర్ మను భాకర్ మరో కాంస్యంపై గురిపెట్టింది. సోమవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ క్వాలిఫికేషన్ ఈవెంట్లో మను, సరబ్జ్యోత్
ఐఎస్ఎస్ఎఫ్ పిస్టల్-రైఫిల్ ప్రపంచ కప్లో బుధవారం భారత్కు ఒక స్వర్ణం, ఒక కాంస్య పతకం దక్కాయి. పురుషుల ఎయిర్ పిస్టల్ విభాగంలో సరబ్జోత్ స్వర్ణ పతకం గెలుచుకోగా, అదే అంశంలో వరుణ్ తోమర్ కాంస్య పతకం �
డెఫ్లింపిక్స్లో భారత యువ షూటర్ అభినవ్ దేశ్వాల్ స్వర్ణ పతకం కొల్లగొట్టాడు. ఇప్పటికే తెలంగాణ షూటర్ ధనుశ్ శ్రీకాంత్ పసిడి చేజిక్కించుకోగా.. తాజాగా అభినవ్ పతకంతో కలిపి భారత్ ఖాతాలో రెండు స్వర్ణాల�
వ్రోక్లా(పోలాండ్): భారత స్టార్ షూటర్ మను భాకర్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్స్ కప్లో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. పోలాండ్ వేదికగా జరుగుతున్న మెగాటోర్నీలో ఇరాన్కు చెందిన జవాద్ ఫారూగీతో కలిసి 10 మీటర�