గత నెలలో దేశీయంగా 1.43 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. క్రితం ఏడాది ఇదే నెలలో ప్రయాణించిన వారితో పోలిస్తే 8.45 శాతం చొప్పున పెరిగారని డీజీసీఏ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
: సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం భారీ కుదుపులకు లోనవ్వడం యావత్తు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. 1979 నుంచి 2020 మధ్య విమానాల కుదుపులకు సంబంధించిన ప్రమాదాలు 55 శాతం మేర పెరిగినట్టు అధ్యయనాలు చెబ
చిగురుటాకులా వణుకుతున్న చైనా, జపాన్ గంటకు 241 కిలోమీటర్ల వేగంతో గాలులు 2022లో ప్రపంచంలోనే పెను తుఫానుగా అంచనా ఒకినావా, సెప్టెంబర్ 1: తూర్పు చైనా సముద్రంలో తాజాగా ఏర్పడిన బలమైన తుఫాను ‘హినమ్నర్’ చైనా, జపాన�
న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఈ నెల 20 నుంచి మరో 24 రూట్లకు విమాన సేవలు ఆరంభించబోతున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. వీటిలో రెండు కొత్త రూట్లతోపాటు ఢిల్లీ నుంచి ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్తోపాటు ముంబై నుంచి హైదరా�
ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దూబే వెల్లడి హైదరాబాద్, మార్చి 25: ప్రముఖ ఇన్వెస్టర్ ఝున్ఝున్వాలాకి చెందిన విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ విమానాలు జూన్లో ఎగురబోతున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో వినయ్ దూబే వెల