న్యూఢిల్లీ : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. మూడు నెలలు లేదంటే.. కొత్త డైరెక్టర్ను నియమించే వరకు ఆయనే ఎయి�
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా మార్చి 23వ తేదీన రిటైర్ కానున్నారు. అయితే ఆ స్థానం కోసం 32 మంది రేసులో ఉన్నారు. దాంట్లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడిక
న్యూఢిల్లీ : రాబోయే నెలల్లో కొవిడ్ కేసులు కాస్త పెరిగే అవకాశం ఉందని, అయితే థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియా
న్యూఢిల్లీ: కోవిడ్-19 వైరస్ తన ఇదేరీతిన మార్పులకు గురవుతూ పోతే భారత్లో మూడో విడత కరోనా కల్లోలం కూడా రావచ్చని అఖిలభారత వైద్యశాస్త్రాల సంస్థ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరించారు. అయితే ట�
న్యూఢిల్లీ: పదిరోజుల హోం క్వారంటైన్ తర్వాత కరోనా టెస్టు చేయాల్సిన అవసరం లేదని ఏయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ఇంటిదగ్గర స్వల్ప లక్షణాలతో లేక లక్షణాలు లేకుండా చికిత్స పొందినవారిలో 6-7 �