సొంత కృత్రిమ మేధ(ఏఐ) మాడల్ అభివృద్ధికి భారత్ చేరువలో ఉన్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. భువనేశ్వర్లో ‘ఉత్కర్ష్ ఒడిశా’ సమావేశంలో బుధవారం ఆయన ప్రసంగించారు.
కృతిమ మేధ(ఏఐ) రంగంలో చైనా మరో సంచలనం సృష్టించే అవకాశం కనిపిస్తున్నది. చాట్జీపీటీని మించేలా ‘డీప్సీక్'ను అందుబాటులోకి తీసుకురాగా, చైనాకు చెందిన అలీబాబా సైతం ఏఐ రేసులోకి దూసుకొచ్చింది.
కృత్రిమ మేధ రం గంలోనూ ఆధిపత్యం చూపాలని టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ప్రణాళికలు వేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చాట్జీపీటీకి పోటీగా వెయ్యి భాషలను సపోర్టు చేసేలా ఓ ఏఐ