కంది పంటలు పరిశీలించిన కేంద్ర వ్యవసాయ బృందం చేవెళ్ల రూరల్ : గత జూన్ మాసంలో జాతీయ ఆహార భద్రత పథకం కింద కంది ఎల్ఆర్జీ-52 కొత్త వంగడానికి సంబంధించిన 8.96 క్వింటాళ్ల విత్తనాలు చేవెళ్ల మండల పరిధిలోని గ్రామాల ర
అలస్వతం ప్రదర్శిస్తే చర్యలు జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి ఆమనగల్లు : పంట వివరాలను క్షేత్రస్థాయి సిబ్బంది పకడ్బందీగా నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆమనగల్లు మ
కందుకూరు : ఈ వానకాలం సీజన్లో రైతులు పొలాల్లో సాగు చేసుకున్న పంటల వివరాలను వ్యవసాయ అధికారులు సేకరిస్తున్నారు. గ్రామాల వారీగా వరిసాగు విస్త్రీర్ణం. ఏ మేరకు చేపట్టారన్న విషయమై క్షేత్రస్థాయిలో రైతుల నుంచి
తాండూరు : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 7వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం, ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం సంబురాలు నిర్వహించారు. ఉత్తమ �
మంత్రి నిరంజన్ రెడ్డి | ఈ వానాకాలం సీజన్లో రాష్ట్రంలో దాదాపు 55 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేయనున్నట్లు అంచనాలు ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
6 లక్షలమంది రైతుల ఖాతాల్లోకి 2006 కోట్లు రూ.50 వేలలోపు వ్యవసాయ రుణాలకు వర్తింపు రైతుబంధు తరహాలో నేరుగా ఖాతాల్లోకి సొమ్ము దశలవారీగా నెలాఖరుకల్లా పూర్తికానున్న ప్రక్రియ వెంటనే రైతులకు కొత్తగా వ్యవసాయ రుణాలు �
నాణ్యత లేని విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ | నాణ్యత లేని, కాలం చెల్లిన విత్తన విక్రయించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డీఐజీ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు.
వ్యవసాయశాఖ అధికారులకు సీఎం ఆదేశం హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): వరి పంటను నాటు పద్ధతి కాకుండా వెదజల్లే పద్ధతి ద్వారా సాగుచేస్తే పెట్టుబడి మిగులుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. శనివారం ప్రగతిభవన్లో వ్�
నకిలీ విత్తనాల విక్రయదారులపై పీడీ చట్టం | నకిలీ విత్తనాల విక్రయదారులను గుర్తించి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసులకు సూచించారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట�
ఫిర్యాదులకు టోల్ ఫ్రీం నంబర్లు | ధాన్యం కొనుగోలు, రవాణా, కనీస మద్దతు ధరపై రైతులు నేరుగా ఫిర్యాదు చేసేలా వ్యవసాయశాఖ హైదరాబాద్లోని పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్లను ఇవాళ్టి నుంచి �