యూరియా కోసం సొసైటీ గోడౌన్కు వచ్చిన ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. దుబ్బాకకు చెందిన రైతు మహిపాల్ (52)కు భార�
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని హస్నాపూర్కు చెందిన లింగావత్ విష్ణు-వనితలకు నలుగురు సంతానం. ఇందులో రెండో సంతానం రక్షిత. రక్షిత నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని అక్బర్నగర్లో గల ప్రొఫెసర్�
ఆయన వృత్తి ఉద్యోగం. ప్రవృత్తి వ్యవసాయం. తండ్రి సాగు బాటే తన వృత్తి బాటగా ఎంచుకున్నాడు. వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి, ఏఈవోగా ఉద్యోగం సాధించిన అతను, అంతటితో ఆగకుండా తనకు ఇష్టమైన ప్రకృతి వ్యవసా
ఈ విద్యాసంవత్సరం నుంచి నారాయణపేట జిల్లా కేంద్రంలో 40 సీట్లతో వ్యవసాయ పాలిటెక్నిక్ (కో-ఎడ్యుకేషన్) కాలేజీని ప్రారంభించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రి వర్సిటీ కౌన్సిల్ ఆమోదం తెలిపింద�