కాంగ్రెస్ పాలన వచ్చి తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు దాపురించాయని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ �
కేంద్రప్రభుత్వం, గవర్నర్ ఆర్ఎన్ రవిపై తమిళనాడు సీఎం స్టాలిన్ మరోసారి విరుచుకుపడ్డారు. రైతులు, మైనార్టీలకు వ్యతిరేకంగా వివాదాస్పద చట్టాలను వారు ఎలాంటి జాప్యం లేకుండా తీసుకొస్తారు కానీ, ఆన్లైన్ గ్
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజల్లో మరోసారి కొత్త అలజడి మొదలైంది. జనవరి వరకు థర్డ్వేవ్తో సతమతమైన జనం ఆరునెలలుగా కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సమయంలో దేశంలోని పలు రాష్ర్టాల్లో �
వంటగ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. గృహావసరాలకు (డొమెస్టిక్) వినియోగించే 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర గురువారం రూ.3.5 పెరిగింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్ ధర రూ.8 పెరిగింది. గ్యాస్ ధరలు