ఉమ్మడి తెలుగు రాష్ర్టాల వర ప్రదాయిని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు వరద పోటెత్తడంతో డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా స్పిల్వే మీదుగా కృష్ణాడెల్టాకు మంగళవారం నీటిని విడుదల చేశారు. మంత్రులు ఉత్తమ్కుమార్ర
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో గురువారం మాజీ వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. మూడు రోజుల క్రితం తిరుపతి తండ్రి మేడవేని చిన్నయ్య స్థానిక పెట్రోల్ బం�
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ బాధ్యతలు శనివారం సచివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు.