ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో వచ్చే నెల 16ను కేసు విచారణ వాయిదా పడింది. గురువారం విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు తదుపరి విచారణ
అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణ వాయిదాపడింది. జమ్ముకశ్మీర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు సంబంధించి దాఖలైన పిటిషన్లను గురు�
TS High Court | రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని సర్వే నం.234లోని 84 ఎకరాల భూమిపై హైకోర్టు వెలువరించిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన రీకాల్ పిటిషన్పై వాద ప్రతివాదనలు ముగ�