అడివి శేష్ నటించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ మేజర్ కరోనా వలన వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా మేజర్ షూటింగ్ పూర్తి కాగా, తాజాగా మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. సినిమా మేకింగ్క�
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో డెంగ్యూ కేసులు వణుకు పుట్టిస్తున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలకు కూడా డెంగ్యూ బారిన పడుతున్నారు. తాజాగా యువ హీరో అడివి శేష్ డెంగ్యూ బారిన పడ్డట్టు తెలుస్తుంద�
ముంబై (26/11) ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ కథ ఆధారంగా వస్తున్న సినిమా మేజర్. టాలీవుడ్ యాక్టర్ అడివి శేష్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు.