ఇటీవల ఆదివాసీ మహిళపై జరిగిన దాడి నేపథ్యంలో జైనూర్లో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
Telangana | ఒంటరిగా ఊరెళ్తున్న ఆదివాసీ మహిళపై ఓ వ్యక్తి లైంగికదాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో హత్యాయత్నం చేసి తీవ్రంగా గాయపర్చి పారిపోయాడు. మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల�
మోదీ హయాంలో భారత ప్రజాస్వామ్యం ఎలా తయారైందో తెలుసుకోవటానికి పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవ ఘట్టం ఒక తాజా ఉదాహరణ. 140 కోట్ల మంది భారతీయులు గర్వంతో, సంతోషంతో తిలకించాల్సిన ఈ చారిత్రక సందర్భం.. రాష్ట్రపతి,