కాంగ్రెస్ సర్కారు పేరెత్తితే చాలు రాష్ట్రంలోని ఆదివాసీ, గిరిజన సంఘాలు గుర్రుమంటున్నాయి. చేవేళ్ల డిక్లరేషన్ పేరిట గిరిజన సమాజాన్ని హస్తం పార్టీ దగా చేసిందని నిప్పులు చెరుగుతున్నాయి.
దేశం గర్వించదగ్గ గిరిజన తిరుగుబాటు వీరుడని, గోండు బెబ్బులి కుమ్రం భీం 84వ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆదివాసీ యోధుడు, అరణ్య సూర్యుడు, పోరాట�
పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని గుర్తించి, అరికట్టాల్సిన అవసరం ఉందని కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే సూచించారు. జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్లో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా క�
మన్యంలో ప్రగతి వికసిస్తున్నది. పూర్తి ఏజెన్సీ నియోజక వర్గమైన పినపాకలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. సాధారణ నిధులతోపాటు రూ.300 కోట్లకు పైగా ఎస్టీ సబ్ప్లాన్ నిధులతో పనులు జోరుగా సాగుతుండడంతో నియోజకవర్గ
Satyavathi Rathod | జల్, జంగల్, జమీన్ నినాదంతో అడవిబిడ్డల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసి అమరుడైన కొమురం భీమ్ ఆదివాసీల ఆరాధ్యదైవం అని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి
రాష్ట్రంలోని గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు, దళిత బంధు మాదిరిగానే గిరిజన బంధు పథకం అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
CM KCR | రాష్ట్రంలోని ఆదివాసీ బిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ -10లో నూతనంగా నిర్మించిన కుమ్రం భీం ఆదివాసీ భవనాన
హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లో ఆదివాసీ గిరిజనుల ఆత్మగౌరవం ఉట్టిపడేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఆదివాసీ, బంజారా భవనాలను ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.
హైదరాబాద్ : జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 17న ఆదివాసీ, బంజారా ఆత్మగౌరవ భవనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రారంభ కార్యక్రమాల నిర్వహణ�
17న ఆదివాసీ, బంజారా భవనాల ప్రారంభోత్సవం ఎన్టీఆర్ స్టేడియంలో సభ గిరిజన శాఖ మంత్రి సత్యవతి హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున�
హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో నూతనంగా నిర్మించిన ఆదివాసీ, బంజారా భవనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 17వ తేదీన ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడి�