ప్రభాస్ హీరోగా పౌరాణిక కథాంశంతో రూపొందుతున్న పాన్ ఇండియన్ చిత్రం ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకుడు. రామాయణ గాథ ఆధారంగా వీఎఫ్ఎక్స్కు అధిక ప్రాధాన్యతనిస్తూ త్రీడీ సాంకేతికతతో ఈ సినిమాను తెరకెక్కిస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న తెరకెక్కిస్తున్న చిత్రం ఆదిపురుష్. భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఈ మూవీకి సంబంధించ�
ఆదిపురుష్ సినిమా నుంచి సర్ ప్రైజ్ రాబోతోంది. ఇదేదో గాలివార్త కాదు. నిజంగా నిజమే. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. బుధవారం శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆదిపురుష్ నుంచి అప్ డేట్ �
మన దేశంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా, ఆయన సరసన సీత పాత�
కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతూ పోతుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త గైడ్లైన్స్ విడుదల చేసింది. సినిమాతో పాటు సీరియల్స్ షూటింగ్స్కు కొద్ది రోజులు బ్రేకులు వేసింది. దీంతో కొన్నాళ్లుగా ముం�
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హిందీ ప్రేక్షకులకే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా సుపరిచితం. టాలీవుడ్లో వన్ నేనొక్కడినే , దోచేయ్ చిత్రాలు చేసిన కృతి సనన్ ఇప్పుడు బాలీవుడ్లో సత్తా చాటుతుంది. త
దేశ వ్యాప్తంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందుతుంది. ఇప్పటికే చిత్రానికి సంబంధి
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ పాన్ ఇండియా సినిమాగా ఆదిపురుష్ను తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్తో ఇండియ�
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఆదిపురుష్ పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం నిర్మాతలు దాదాపు 300 కోట్ల బడ్జెట్ కేటాయిం�