పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి ఆదిపురుష్. చిత్రీకరణ ముంబై లో జరుగాల్సి ఉండగా..మహారాష్ట్రలో కోవిడ్ కేసులు మరింత పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం సినిమా షూటింగ్స్ పై ఆంక్షలు విధించింది. తాజా అప్ డేట్ ప్రకారం ఆదిపురుష్ టీం త్వరలోనే హైదరాబాద్ కు పయనం కానుందట.
హైదరాబాద్లో ప్రత్యేకంగా వేసిన ఇండోర్ సెట్లో ప్రభాస్ అండ్ టీంపై కోవిడ్ రూల్స్ పాటిస్తూ కీలక షెడ్యూల్ షూట్ చేయనున్నారట. నటీనటులందరితోపాటు సాంకేతిక సిబ్బంది మే రెండో వారంలో నగరానికి చేరుకోనున్నట్టు సమాచారం. ఆ తర్వాత షూట్ కు సంబంధించిన పనులు షురూ చేయనున్నట్టు టాక్. బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, కృతిసనన్ తోపాటు ఇతరులు కీ రోల్స్ పోషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
భయం వీడి..వాక్సిన్ వేయించుకున్న పాయల్
పవన్ కల్యాణ్ హీరోయిన్ సెల్ఫ్ ప్రమోషన్
జాన్వీ గ్లామర్ షోకు షేక్ అవుతున్న సోషల్ మీడియా
సింగర్ రాహుల్ వైద్య ఫేస్బుక్ పేజీ హ్యాక్
కొరటాల శివతో వన్స్ మోర్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ
ఓటీటీ షోకు ఇలియానా గ్రీన్ సిగ్నల్..?
మీరెంత ధనవంతులనేది కాదు విషయం : రాంగోపాల్ వర్మ