కుమ్రం భీం ఆసిఫాబాద్జిల్లాలో తగ్గిన తెల్లబంగారం సాగుగతేడాదితో పోలిస్తే 25 వేల ఎకరాలు..కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఈయేడు పత్తి సాగు తగ్గి.. కంది సాగు పెరిగినట్లు తెలుస్తోంది. పె�
ఆదిలాబాద్ రూరల్, జూన్ 11: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. మండలంలోని మామిడిగూడలో శుక్రవారం రైతులకు ఉచితంగా కంది విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మ
. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,08,959 ఎకరాల అంచనాఆన్లైన్లో పూర్తి వివరాలు నిక్షిప్తంఈ నెల 8 వరకు అవకాశంనిరంతరం పర్యవేక్షిస్తున్న కలెక్టర్లు, ఇతర అధికారులుఆదిలాబాద్, డిసెంబర్ 1 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నకొబ్బాయిలో దళితబస్తీ లబ్ధిదారులకు పెట్టుబడి చెక్కులు పంపిణీబేల, జూన్ 10 : రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు మరే రాష్ట్రంలోనూ లేవని, ఈ పథకాలు దేశంలోనే ఆదర్శమ ని ఆదిలాబాద్ ఎమ్�
ఆదిలాబాద్ : జిల్లాలోని భీంపూర్ మండలంలోని నిపాని గ్రామంలో గురువారం వరద ప్రవాహంలో రోజువారీ కూలీ కొట్టుకుపోయాడు. మృతదేహాన్ని ముళ్ల పొదలో గుర్తించారు. మృతుడు నిపాని గ్రామానికి చెందిన వెంకట్ గౌడ్ (45) అని భీంప�
కప్పతల్లి ఆట | జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురువాలని గురువారం కప్పతల్లి (బుడ్ బావేయ్) ఆటలు ఆడారు. ప్రతి యేటా మే నెల తర్వాత వచ్చే అమావాస్య రోజున ఆదివాసులు ఈ ఆట ఆడుతారు.
ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ప్రారంభంతాంసి, జూన్ 9: రైతులు పండించిన జొన్నలను ప్రభు త్వమే కొనుగోలు చేస్తుందని ఆదిలాబాద్ మార్కెట్ క
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 71 కేంద్రాలు ఏర్పాటుప్రతి సెంటర్లో వైద్యుడు, సిబ్బందిమెరుగైన సేవలు అందించడమే సర్కారు లక్ష్యంఆదిలాబాద్, జూన్ 7 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పల్లె చెంతనే మెరుగైన వైద్యాన్ని అం�
గుడిహత్నూర్,జూన్7: బోథ్ నియోజక వర్గా న్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని బెల్లూరి సమీపంలో రేండ్లబోరిలో రూ.1. 92 కోట్లతో నిర్మిం