మంత్రిగా ఉన్న హయాంలో రహదారుల ఏర్పాటుకు కృషిగిరి గ్రామాల్లో అనేక సంక్షేమ పథకాలుఎమ్మెల్యే జోగు రామన్నసిరికొండలో అభివృద్ధి పనుల ప్రారంభంఆదిలాబాద్ రూరల్, మే 31 : నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలి�
ఆరు డిపోల పరిధిలో కార్యక్రమం616 మంది సూపర్ స్ప్రెడర్లకు టీకాఇప్పటికే వేసుకున్న 45 ఏండ్లు పైబడిన సిబ్బందిపర్యవేక్షించిన ఆర్టీసీ, వైద్యాధికారులుఆదిలాబాద్టౌన్/ఉట్నూర్/నిర్మల్ అర్బన్/భైంసా, మే 30:కరోనా
రూ.30 లక్షలతో పనులుపల్లె ప్రగతి నిధులతో మారిన గ్రామం రూపురేఖలుబోథ్, మే 30: దశాబ్దాల పాటు వెలుగుచూడని గ్రామం. స్వరాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారింది.. కొత్త పంచాయతీగా మారడంతో పల్లె ప్రగతి, ఇతర పథకాల కింద మం
ఆదిలాబాద్, మే 29 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశమున్న వారిని సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించిన వారికి ప్రభుత్వం వ్యాక్సిన్ అందిస్తున్నది. ఈ నెల 28 నుంచి రెండ్రోజుల పాటు సూపర్ స్ర�
నిర్మల్ అర్బన్, మే 29 :కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటలు దాటగానే వాహనాలు, వచ్చిపోయే వారిని తనిఖీ చేశారు. నిబంధనలను ఉల్లంఘించి.. రోడ్లపై తిర�
కరోనా పేరిట ప్రైవేట్ దవాఖానల అత్యుత్సాహంఅడ్డగోలు ఫీజుల వసూలు,నిబంధనలుబేఖాతర్పై వైద్యాధికారుల ఆగ్రహంఆదిలాబాద్లో నాలుగు హాస్పిటళ్లకు నోటీసులుఆదిలాబాద్, మే 28 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా సెకండ�
నిబంధనలు అతిక్రమిస్తే సహించేదిలేదుమంచిర్యాల డీసీపీ ఉదయ్కుమార్ రెడ్డిగర్మిళ్ల, మే 27 : కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని,ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే సహించేది లేదని మంచిర
ప్రతి ఒక్కరికీ రక్త పరీక్షలు నిర్వహించాలిజిల్లా మలేరియా నివారణ శ్రీధర్ఇంద్రవెల్లి, మే27 : వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి మలేరియా సర్వే చేయాలని, ప్రతి ఒక్కరికీ రక్త పరీక్షలు చేయాలని డీఎంవో మిట్పల్ల�
కరోనా కట్టడికి సర్కారు బహుముఖ వ్యూహంనేటి నుంచి నిత్య సేవకులకు వ్యాక్సినేషన్వివరాలు సేకరణ.. ఏర్పాట్లు పూర్తి..ఆదిలాబాద్, మే 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొవిడ్ వ్యాప్తి ప్రధాన కారకులు(సూపర్ స్ప్రెడర్�
ప్రాథమిక సహకార సంఘాలకు సరఫరాకొరత లేకుండా అధికారుల ముందస్తు చర్యలుఅందుబాటులో 12,496 టన్నులుత్వరలో అమ్మకాలు ప్రారంభండీలర్లు అక్రమాలకు పాల్పడితే చర్యలుఆదిలాబాద్, మే 26 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నాడు.. సమైక్
కెస్లాపూర్కు తరలివచ్చిన ఉర్వేత వంశీయులుఉత్సాహంగా పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఆదివాసులుఇంద్రవెల్లి, మే 26 : ఉమ్మడి జిల్లాలోని ఆది వాసీ గిరిజనులు తమ కుల దేవత పెర్సపేన్ (పెద్ద దేవుడు)కు ప్రత్యేక పూజలు నిర్వహి�
98 కేంద్రాల ఏర్పాటు.. కొవాగ్జిన్కు అధిక మంది అర్హులుఇప్పటివరకు మూడు లక్షల వరకు వ్యాక్సినేషన్ఆదిలాబాద్, మే 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ రెండో డ
ఎదులాపురం,మే 25 : లాక్డౌన్ కాలంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. మారుమూల గ్రామాల నుంచి ర�