నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీపీపీఈ కిట్లు ధరించి కరోనా వార్డుల పరిశీలన నిర్మల్ అర్బన్, మే 6 : కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ డాక్టర్లకు సూచ�
ఆదిలాబాద్ జిల్లాలో 5.72 లక్షల ఎకరాల్లో పంటలుగతేడాది కంటే 4 వేల ఎకరాలు అధికంఅత్యధికంగా పత్తి.. రెండోస్థానంలో కంది..రైతులకు ఇబ్బంది కలుగకుండా చర్యలుఆదిలాబాద్, మే 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్ల
టీఆర్ఎస్ నేత రాజేశ్వర్కల్యాణలక్ష్మి,షాదీముబారక్ చెక్కుల పంపిణీకుభీర్, మే 5 : కరోనా సంక్షోభ సమయంలోనూ తెలంగాణ ప్రభుత్వం పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నదని టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూమ
ఇంద్రవెల్లి, ఏప్రిల్4 : కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తామని ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీ ఈవో శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు. �
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నఆదిలాబాద్ రూరల్, మే 3: అత్యవసర సమయాల్లో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకునే పేదలను ఆదుకోవడానికే సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థికసాయం మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే జో�
ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్బదిలీపై వెళ్తున్న ఎస్ఐ విజయ్కుమార్కు సన్మానంనార్నూర్, మే.3: ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో అంకితభావంతో పని చేస్తేనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని ఆది�
సెకండ్ వేవ్లో కరోనా ప్రభావం ఎక్కువే..వైద్యులను సంప్రదించాలిఇండ్ల నుంచి బయటకు రానివ్వద్దుమాస్కులు బిగువుగా ధరించవద్దుఅతిగా శానిటైజర్లు వినియోగించవద్దుతేలికగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి..‘నమస్తే’తో �
చెత్తకుప్పలు, రైల్వే, బస్స్టేషన్లు, మురుగు కాలువల వద్ద వదిలివేతఏటా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక ఘటనలుశిశుగృహలో పెరుగుతున్న అనాథ పిల్లలుదత్తత తీసుకోవడంలోనూ బాలికలపై వివక్షేఎదులాపురం, మే 1 : “పక్షం రో
వరుసగా రెండో ఏడాది పంట..ఆయకట్టు 10 వేల ఎకరాల్లో వరి..కాళేశ్వరం ప్రాజెక్టు, కాకతీయ కాలువ ఎస్కేప్ రెగ్యులేటర్ ద్వారా సరిపడా నీరుతెలంగాణ సర్కారు కృషి.. ఆనందంలో రైతులు ఖానాపూర్ టౌన్, ఏప్రిల్ 29 : ఖానాపూర్, కడ
నిర్ధారణ పరీక్షల సంఖ్యనూ పెంచాలిఆదిలాబాద్ ఇన్చార్జి కలెక్టర్ రాహుల్ రాజ్శాంతినగర్ పీహెచ్సీ తనిఖీఎదులాపురం,ఏప్రిల్30: జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని, నిర్ధారణ పరీక్షలు వేగవ
భైంసా ఏఎస్పీ కారే కిరణ్ ప్రభాకర్హంగిర్గాలో సీసీ కెమెరాలు ప్రారంభంతానూర్, ఏప్రిల్ 30: శాంతి భద్రతల పరిరక్షణకే పోలీస్ వ్యవస్థ పని చేస్తున్నదని భైంసా ఏఎస్పీ కారే కిరణ్ ప్రభాకర్ అన్నారు. మండలంలోని బా�
‘హరిత’ తెలంగాణ దిశగా అడుగులుఉట్నూర్ రూరల్, ఏప్రిల్ 29: రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా గడిచిన ఆరు విడుతల్లో కోట్లాది మొక్కలు నాటార�