కొవిడ్ నిబంధనలు పాటిస్తున్న వ్యాపారులు, ప్రజలుఅన్ని వర్గాల నుంచి పూర్తిస్థాయి మద్దతు జైనథ్, ఏప్రిల్ 28: కరోనా సెకండ్ వేవ్ ఉధృతం అవుతున్న నేపథ్యంలో మండల కేంద్రంలోని వ్యాపారులు, ప్రజలు స్వచ్ఛంద లాక్�
డైరెక్టర్ (ఫైనాన్స్ ప్రాజెక్టు అండ్ ప్లానింగ్) ఎన్. బలారాం మందమర్రి జీఎం కార్యాలయంలో అధికారులతో సమావేశం మందమర్రి రూరల్, ఏప్రిల్ 28 : కరోనా కట్టడికి కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే బొగ్గు ఉత్పత్తి చేపట్
జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మినివాసం వద్ద టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరణఆసిఫాబాద్, ఏప్రిల్ 27 : గులాబీ జెండా విజయానికి చిహ్నమని జడ్పీ చైర్స్ పర్సన్ �
మే ఒకటి నుంచి జూలై మొదటి వారం వరకు మంచి రోజులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేలాదిగా పెళ్లిళ్లు దగ్గర పడుతున్న శుభ ఘడియలు మళ్లీ కొవిడ్ విజృంభణ.. నైట్ కర్ఫ్యూతో పునరాలోచన.. వేడుకల కోసం ఏడాదిగా ఎదురుచూసినా �
జోరుగా వ్యాపారం.. వందలాది మందికి ఉపాధి.. చేపలు, మేకలకు భలే గిరాకీ.. మూడు దశాబ్దాల చరిత్ర తాండూర్, ఏప్రిల్ 27 : మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలోని ఐబీలో కొత్తపల్లి రైల్వేగేట్ పక్కన నిర్వహించే కూరగాయల
కరోనా భయంతో ఇంట్లోనే మందుల వాడకం సామాజిక మాధ్యమాల్లో చూసి చికిత్స అవసరం లేని గోలీలతో కొనితెచ్చుకుంటున్న అనారోగ్యం సర్కారు దవాఖానల్లో మెరుగైన చికిత్స ఉచితంగా టెస్ట్, టీకా, ట్రీట్మెంట్, మందులు ఆదిలాబ�
నిరాడంబరంగా పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం పాల్గొన్న నాయకులు, ప్రజాప్రతినిధులు ఉద్యమ నాయకులకు సన్మానం నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 27 : టీఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందిందని, 60 ఏండ్ల ప్రగత
నిర్మల్ టౌన్, ఏప్రిల్ 27: నిర్మల్ జిల్లాలోని నిర్మల్ రూరల్, సోన్, లక్ష్మణచాంద, సారంగాపూర్, దిలావర్పూర్, మామడ, తదితర మండలాల్లో సోమవారం గాలిదుమారంతో కూడిన చిరుజల్లులు రైతులను ఆందోళనకు గురి చేశాయి. య
ఊరూరా రెపరెపలాడిన గులాబీ జెండాలు కేక్లు కట్ చేసి.. మిఠాయిలు పంపిణీ చేసిన నేతలు తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు పాల్గొన్న విప్ సుమన్, ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యేలు, జడ్పీ అధ్యక్షులు సీఎం కేసీఆ�
ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర బోథ్లో పార్కు ప్రారంభం బోథ్, ఏప్రిల్ 27 : పిల్లలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకే చిల్డ్రన్స్ పార్కును ఏర్పా టు చేశారని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్