400 మంది పోలీసులతో లాక్డౌన్ విధులుఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్రబందోబస్తు పర్యవేక్షణఎదులాపురం, మే 12 : ఎవరైనా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ జిల్�
ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న జ్వర సర్వే ప్రతి కుటుంబంలోని ఆరోగ్య వివరాలు సేకరణ వ్యాధుల గుర్తింపు.. అక్కడికక్కడే మందుల కిట్ల పంపిణీ.. హోం ఐసొలేషన్లో ఉంటే నిరంతర పర్యవేక్షణ లక్షణాలు తీవ్రంగా ఉంటే కొవిడ్
ఇచ్చోడ ఎంపీడీవో రాంప్రసాద్ వన నర్సరీ, పల్లె ప్రకృతి వనాల పరిశీలన ఇచ్చోడ, మే 11: మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని ఎంపీడీవో రాంప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని జామిడి, ఇచ్చోడ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వ�
ఎమ్మెల్యే జోగు రామన్న పలు అభివృద్ధి పనులకు భూమి పూజ ఆదిలాబాద్ రూరల్, మే 11: ఆదిలాబాద్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొ న్నారు. మంగళవారం జిల్లా క
కరోనా కట్టడికి సర్కారు ఇంటింటికీ వైద్య బృందాలను పంపించి ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నది. ప్రతి వెయ్యి మంది జనాభాకు ముగ్గురు సభ్యుల చొప్పున 250 ఇండ్లను సర్వే చేస్తున్నారు. ఈ బృందంలో ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు, ప�
మున్సిపల్ కమిషనర్ శైలజ ఇంటింటా ఆరోగ్య సర్వే పరిశీలన ఆదిలాబాద్ రూరల్, మే 11: కరోనాను కట్టడి చేసేందుకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శైలజ సూచించారు. జిల్లా కేంద్రంలోని పాత హౌసింగ్బోర్డులో చే�
ఇంజినీరింగ్, బీఎడ్, వెటర్నరీ కళాశాలలు ఏర్పాటు చేయండి..జైనథ్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల నెలకొల్పండి..సీఎం కేసీఆర్కు విన్నవించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నచనాకా-కొరటా పంప్హౌస్కు రూ.15 కోట్లు మ�
సూపర్ స్పెషాలిటీ దవాఖానకు రూ.20కోట్లు మంజూరురైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి ఆదిలాబాద్ రూరల్, మే 10: జిల్లా అభివృద్ధి టీఆర్ఎస్ సర్కారుతోనే సాధ్యమవుతుందని రైతు బంధు సమితి జిల్లా అధ్య
ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖానను ప్రారంభించాలి..366 మంది వైద్య సిబ్బందిని నియమించండి..రూ.20 కోట్లు విడుదల చేయాలిఅధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్ఆదిలాబాద్, మే 9 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆది
పార్డి(కే)లో గ్రామ దేవతలకు జలాభిషేకంఇంటిల్లిపాదితో బోనాలు, నూతన వస్ర్తాల సమర్పణఅమ్మవారికి పూజలుకుభీర్, మే 9 : కరోనా మహమ్మారి రోజు రోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో వైరస్ నుంచి తమను కాపాడాలని కోరుతూ ఆదివ�
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్లక్షణాలు ఉన్న వారికి కిట్లు అందజేతఆదిలాబాద్ రూరల్, మే 8: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహించే ఆరోగ్య సర్వేకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్మ
ఆరోగ్య సమస్యలు తెలుసుకుంటున్న వైద్యులుకరోనా లక్షణాలు ఉంటే మందుల కిట్ల పంపిణీఆదిలాబాద్, మే 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి నియంత్రణకు సర్కారు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ట�
ఇంటింటికీ వెళ్తున్న ప్రత్యేక వైద్య బృందాలుబాధితులు భయాన్ని వీడేలా భరోసాలక్షణాలున్నట్లు గుర్తించిన వెంటనే హోం ఐసొలేషన్ఆ వెంటే మందుల కిట్ అందజేతతీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలుసర్కారు సేవలపై ప్రజల
ముందుస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే చాన్స్కొవిడ్ నుంచి రక్షణ లభిస్తుంది : వైద్యులుఆదిలాబాద్, మే 6 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొవిడ్ కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. నాల�