కడెం, మే 19: ధరణి కార్యాలయాలతో రైతులకు మరింత మెరుగైన సేవలు అందుతాయని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద నూతనంగా ధరణి కార్యాలయ భవన నిర్మాణ పనులను బుధవారం ఆయన
పేదలకు కార్పొరేట్ విద్యనందించడమే లక్ష్యం..ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నఆదిలాబాద్ రూరల్, మే 18: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యమిస్తున్నదని, పేదలకు కార్పొరేట్ తరహా విద్యనందించడమే లక్ష
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిబాలల సహాయ వాణి వాహనం ప్రారంభంనిర్మల్ అర్బన్, మే 18 : కరోనా సోకి తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవా�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిజంగాం సమీపంలోని చెక్పోస్టు పరిశీలనజైనూర్, మే 17 : కరోనా వ్యాప్తి నియంత్రణ కు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ, ఇతర రాష్ర్టా ల నుంచి అనుమతి లేకుండా వచ్చే ప్రజలను రాని వ్వద్దని రాష�
దేశవ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు..చివరి దశలో సర్కారు దవాఖానకు వచ్చి ప్రాణాలు వదులుతున్న పేషెంట్లుఈనెల 30లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి..అటవీ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిక�
మావల జడ్పీటీసీ నల్ల వనితఇంటింటికీ కూరగాయలు పంపిణీ ఆదిలాబాద్ రూరల్, మే 16: ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మావల జడ్పీటీసీ నల్ల వనిత పేర్కొన్నారు. మావలలో జడ్పీటీసీ వనిత, సర్పంచ్ ప్రమీల ఆధ్వర్యంల
దహెగాం, మే 15 : కరోనా మొదటి వేవ్ నేర్పిన పాఠంతో ఆ గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. కట్టుదిట్టమైన నిబంధనలు పెట్టుకున్నారు. ఫలితంగా రెండో వేవ్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహె�
నాలుగో రోజూ కొనసాగిన లాక్డౌన్ఉదయం 10 దాటాక నిర్మానుష్యంగా రహదారులులాక్డౌన్కు సంపూర్ణ సహకారంనిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలుఆదిలాబాద్, మే 15 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్
సిరికొండ, మే 15 : రాష్ట్రవ్యాప్తంగా తండాలకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పనులకు కూడా శ్రీకారం చుట్టింది. తండాలు పురుడుపోసుకున్నప్పటి నుంచి టూఫేజ్ విద్యుత్ మ�
ఇళ్లలోనే ముస్లింల ప్రత్యేక ప్రార్థనలుమసీదుల వద్ద పోలీసుల బందోబస్తుశుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు బోథ్, మే 14: కరోనా వైరస్ నేపథ్యంలో రంజాన్ వేడుకలను శుక్రవారం ముస్లింలు ఇళ్లలోనే భక్తి శ్రద్ధల
సమస్యలు టాస్క్ఫోర్స్ కమిటీకి తెలియజేస్తాంరిమ్స్లో మెరుగైన వైద్యసేవలుఅధికారుల సమావేశంలో మంత్రి అల్లోల ఆదిలాబాద్, మే 13 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అందరి సహకారం తోనే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవ�
ఎదులాపురం, మే 13: బోథ్ ప్రభుత్వ దవాఖానలో ఈ నెల 7న జరిగిన ఘటనకు కారకులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎంపీహెచ్ఈ-జేఏసీ) జిల్లా చైర్మన్�
కరోనా నియంత్రణకు ప్రత్యేక కమిటీప్రజలు పూర్తి సహకారం అందించాలికొవిడ్ బాధితుల కోసం దవాఖానల్లో బెడ్లు..మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిప్రభుత్వ, ప్రైవేట్ వైద్యాధికారులు, మేనేజ్మెంట్, జిల్లా అధికారుల�