కెస్లాపూర్కు తరలివచ్చిన ఉర్వేత వంశీయులుఉత్సాహంగా పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఆదివాసులుఇంద్రవెల్లి, మే 26 : ఉమ్మడి జిల్లాలోని ఆది వాసీ గిరిజనులు తమ కుల దేవత పెర్సపేన్ (పెద్ద దేవుడు)కు ప్రత్యేక పూజలు నిర్వహి�
98 కేంద్రాల ఏర్పాటు.. కొవాగ్జిన్కు అధిక మంది అర్హులుఇప్పటివరకు మూడు లక్షల వరకు వ్యాక్సినేషన్ఆదిలాబాద్, మే 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ రెండో డ
ఎదులాపురం,మే 25 : లాక్డౌన్ కాలంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. మారుమూల గ్రామాల నుంచి ర�
ఎమ్మెల్యే జోగు రామన్న సూచనవిలేకరులకు జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్య బీమా సౌకర్యంఘనంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ జన్మదిన వేడుకలుఆదిలాబాద్ రూరల్, మే 23 : కొవిడ్ నేపథ్యం లో ప్రజలను ఎప్పటికప
ప్రజలు సహకరించాలి n అధికారుల విజ్ఞప్తిగ్రామాల్లో రెండో విడుత సర్వే షురూవైద్య, అంగన్వాడీ సిబ్బంది వివరాల సేకరణదిలావర్పూర్, మే 22 : గ్రామాల్లో ఉన్న జ్వర పీడితులను గుర్తించేందుకే రెండో విడుత ఫీవర్ సర్వే�
ఆదిలాబాద్, మే 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ రిమ్స్ దవాఖాన ఉమ్మడి జిల్లావాసులతోపాటు మహారాష్ట్రవాసులకు కూడా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దులో మహారాష్ట్ర ఉండటం
ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కేసీఆర్ సమీక్షకరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఆరాప్రజారోగ్యానికే ప్రాధాన్యమని స్పష్టంజిల్లాల్లో పరిస్థితిని వివరించిన ఉన్నతాధికారులు లాక్డౌన్ మరింత క
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాధించిన విద్యార్థుల సంఖ్యమొత్తంగా 39274 మంది ఉత్తీర్ణతఎఫ్ఏ-1 ఆధారంగానే గ్రేడ్లుఫలితాల్లో బాలికలదే పైచేయికరోనా వ్యాప్తి నేపథ్యంలో అంతా ప్రమోట్ పదోతరగతి ఫలితాలు శుక్రవారం విడు�
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి..లాక్డౌన్ నిబంధనలు పాటించాలిఅత్యవసరమైతేనే బయటకు రావాలిజెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే రామన్నఆదిలాబాద్ రూరల్, మే 20: ఆదిలాబాద్ పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో కరోనా బ
గర్భిణులు, బాలింతకు పౌష్టికాహారంపైలెట్ ప్రాజెక్ట్ కింద రెండు జిల్లాల్లో మూడు మండలాలు ఎంపికసర్వే పూర్తి చేసిన ఐసీడీఎస్ఉట్నూర్,మే20 : గిరిజన ప్రాంతాల్లో రక్తహీనతతో సంభవించే మరణాలే ఎక్కువ. ఈ మరణాలు లేక
పోలీస్, వైద్య, పంచాయతీ, రెవెన్యూశాఖ అధికారుల విధులుఇతర రాష్ర్టాల నుంచి జిల్లాలోకి ప్రవేశిస్తున్న వారిపై నిఘా24 గంటల్లో మూడు షిప్టులవారీగా 168 మంది సిబ్బంది విధులుఆదిలాబాద్, మే 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :