ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ప్రారంభంతాంసి, జూన్ 9: రైతులు పండించిన జొన్నలను ప్రభు త్వమే కొనుగోలు చేస్తుందని ఆదిలాబాద్ మార్కెట్ క
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 71 కేంద్రాలు ఏర్పాటుప్రతి సెంటర్లో వైద్యుడు, సిబ్బందిమెరుగైన సేవలు అందించడమే సర్కారు లక్ష్యంఆదిలాబాద్, జూన్ 7 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పల్లె చెంతనే మెరుగైన వైద్యాన్ని అం�
గుడిహత్నూర్,జూన్7: బోథ్ నియోజక వర్గా న్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని బెల్లూరి సమీపంలో రేండ్లబోరిలో రూ.1. 92 కోట్లతో నిర్మిం
నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్లలో డయాగ్నోస్టిక్ సెంటర్లు57 రకాల పరీక్షలు.. 24 గంటలు వైద్య సేవలు..ట్రయల్ రన్ సక్సెస్.. పీహెచ్సీల్లో ప్రతి రోగి ప్రొఫైల్..ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 9న, ఆసిఫాబాద్లో
ఎదులాపురం,జూన్ 6 : లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 562 మందిపై కేసులు నమోదు చేశామని జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. జిల్లా కేంద్రంలోని లాక్డౌన్ను ఆ దివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మ
తెలంగాణ మానస పుత్రికనాడు స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం అలుపెరగని పోరాటంబంగారు తెలంగాణ నిర్మాణంలో తనవంతు పాత్రప్రజా సమస్యల పరిష్కారంలో కీలక భూమికసంచలనాత్మక కథనాలతో అక్రమార్కుల గుండెల్లో హల్చల్స్వరాష్ట్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ఎదులాపురం, జూన్ 5: జిల్లాల్లో భూముల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలెక్టర్లకు సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ
భైంసా, జూన్ 5 : ప్రజలందరికీ విడుతల వారీగా వ్యాక్సిన్ వేయిస్తామని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని పలువురికి శనివారం టీకా వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశానుసారం చిరు �
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం..రైతుల్లో ఆనందంసాగు పనులు మరింత ముమ్మరంనమస్తే నెట్వర్క్ :తొలకరికి ముందే భారీ వర్షాలు కురుస్తుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. దీంతో సాగు పనులను మరింత ముమ�
అందుబాటులో గ్రామ స్వరాజ్ ఈ యాప్పంచాయతీల ఆదాయ, వ్యయాల పూర్తి వివరాలుపారదర్శకతకు పెద్ద పీటఇచ్చోడ, జూన్ 4:పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తు న్నది. ఇందుకుగాను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జీపీలకు ప్రభ
మోస్తరు వర్షం కురియడంతో చేల వద్ద సందడివిత్తనాల కొనుగోళ్లలో రైతన్న బిజీబిజీఅందుబాటులో ఎరువులుఆదిలాబాద్, జూన్ 3 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) :సర్కారు అందిస్తున్న సాయంతో రైతులు సంబురంగా సాగుకు కదులుతున్న�
జైనథ్, జూన్ 3 : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలకేంద్రంలో 171 వ్యవసాయ పనిముట్ల ను అన్నదాతలకు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్గంగపై చెనాక కోర్ట వద్ద �