ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. కొల్చారం మండలంలోని రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం కలెక్టర్ రాహుల్రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
శానసనభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరుగుతుందని, అందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యుత్ రంగం గుణాత్మక మార్పు సాధించి, కరంటు కోతల దుస్థితి నుంచి వెలుగు జిలుగుల రాష్ట్రంగా ప్రకాశిస్తున్నదని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. రాష్ట్ర అవతరణ �
వేసవి దృష్ట్యా ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానకు వచ్చే రోగులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. రిమ్స్ దవాఖానను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశా�