MANDAMARRI | మందమర్రి రూరల్, మార్చి29: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పట్టణ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. శనివారం రాత్రి మండలంలోని సారంగపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల తుర్కపల్లి గ్రామంలో పోలీస్ కళాబృందం రామగ�
నిరంతర ప్రయత్నంతోనే విజయతీరాలకు చేరుకోవచ్చునని సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. బాసర ఆర్జీయూకేటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల్లో ఎంత
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు. బుధవారం రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కా�
దివంగత పోలీస్ అధికారి యడవల్లి రమేశ్బాబు సేవలు మరువలేనివని 1996 బ్యాచ్ పోలీస్ అధికారులు పేర్కొన్నారు. ఇచ్చోడ సీఐగా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో రమేశ్బాబు మృతి చెందడం బాధాకరమని, ఆయన కుటుంబానికి అండగా ఉ�
Temperature | ఆదిలాబాద్ జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు (temperature) రికార్డు స్థాయికి పడిపోయాయి. జిల్లాలోని భీమ్పూర్ మండలంలో ఉన్న అర్లి (టీ)లో (Arli) అత్యల్పంగా 4.9 డిగ్రీలు నమోదయింది.