ఎడతెరపిలేని వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకున్న 677 మందిని అగ్నిమాపకశాఖ సిబ్బంది కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఆ శాఖ అడిషనల్ డీజీ వై నాగిరెడ్డి తెలిపారు.
రాష్ట్రంలోని 96 ప్రాంతాల్లో అగ్నిమాపకశాఖ తనిఖీలు చేపట్టి, మాక్ డ్రిల్స్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించినట్టు ఆ శాఖ ఏడీజీ వై నాగిరెడ్డి శుక్రవారం తెలిపారు.
ఏడాదిన్నరలో తెలంగాణ అగ్నిమాపక శాఖ 890 మంది ప్రాణాలను కాపాడిందని ఆ శాఖ ఏడీజీ వై నాగిరెడ్డి వెల్లడించారు. ఈ వానకాలంలో వరదల్లో చిక్కుకుపోయిన పౌరులను కాపాడేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుశిక్షతులైన 149 మంది సిద్ధం
తెలంగాణ అగ్నిమాపక శాఖ సిగలో మరో కలికుతురాయి చేరనున్నది. 360 డిగ్రీల్లో తిరుగుతూ.. మనిషికంటే వేగంగా మెట్లెక్కుతూ.. కణకణమండే అగ్నికీలల్లోకి సైతం దూసుకెళ్లే సామర్థ్యం ఉన్న రోబో ఫైర్ ఫైటర్ను సీఎం కేసీఆర్ స�
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ అగ్నిమాపక శాఖ రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేసింది. గతంలో వారానికోసారి మాత్రమే ఫైర్ మాక్డ్రిల్స్, అవగాహన కార్యక్రమాలు, తనిఖీలు చేపట్టిన అగ్నిమాపక విభాగం.