శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు సిబ్బంది కట్టుబడి పని చేయాలని తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డీజీపీ స్వాతిలక్రా తెలిపారు. శనివారం ఇబ్రహీంపట్నం సమీపంలోని ఆక్టోపస్ 3వ బెటాలియన్లో ఆయుధ కర్మాగారం, క్యాంటిన్, మ�
కొండాపూర్లోని 8వ పోలీసు బెటాలియన్లో అధికారులు, సిబ్బంది కోసం నూతనంగా 19 క్వార్టర్లను నిర్మించనున్నట్లు టీఎస్ఎస్పీ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా పేర్కొన్నారు.
తెలంగాణ పోలీసులకు మరో జాతీయ స్థాయి అవార్డు లభించింది. స్మార్ట్ పోలీసింగ్లో ఉత్తమ విధానాలు అమలు చేస్తున్నందుకు తెలంగాణ పోలీస్శాఖకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) స్మార్ట్
ఘట్కేసర్ రూరల్, డిసెంబర్ 6: మహిళలు స్వీయ రక్షణ పట్ల అవగాహన కలిగి ఉండటంతో పాటు ధైర్యంతో ఎదిరించే సాహసం చేయాలని రాష్ట్ర అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా తెలిపారు. వెంకటాపూర్లోని అనురాగ్ యూనివర్శిటీలో సో�
సీఎం కేసీఆర్ సూచనలతోనే ఏర్పాటు ఇప్పటివరకు 30 వేల కేసులు నమోదు ‘గీతం చేంజ్ మేకర్స్’ ముఖాముఖిలో అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా పటాన్చెరు, అక్టోబర్ 5: ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ఏర్పాటు చేసిన షీ టీ�