గ్రీవెన్స్లో అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులకు సూచించా రు. సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని పురసరించుకొని అదనపు కలెక్టర్ వెంక�
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, శారీరక రుగ్మతలు దూరమవుతాయని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లా యువజవ, క్రీడల శాఖ, వశిష్ట యోగా కేంద్రం �
దివ్యాంగులు ఆత్మవిశ్వా సంతో ముందుకెళ్లాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం మహిళాశిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోన�
హవేళీఘనపూర్ శివారులోని వైపీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం మెదక్ 34, నర్సాపూర్ 37 నియోజకవర్గాల కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా పరిశీలించారు. కౌంటింగ్ రోజు ఎలాంటి ఇబ
టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో జిల్లాలో వచ్చే నెల మొదటివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గ్రూప్-4 రాత పరీక్షలను సజావుగా నిర్వహించే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు �
స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు. గత నెల 16న సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప�