అకాల వర్షాల కారణంగా ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అధికారులను ఆదేశించారు. దోమకొండ, బీబీపేట మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్
జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సజావుగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ ఆదనపు కలెక్టర్ చంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్లో యాసంగి సీజన్ (2023-2024) ధాన్యం కొనుగోళ్లపై కొనుగ
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని, సెంటర్లకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చేలా రైతులకు ఇప్పటి నుంచే అవగాహన కల్పించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు.
జిల్లాలోని ధాన్యం కొనుగోళ్లను వారం రోజుల్లో వందశాతం పూర్తిచేస్తామని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. నిజాంసాగర్, పిట్లం మండలాల్లో కొనసాగుతున్న కొనుగోలు కేంద్రాలను బుధవారం తనిఖీ చేశారు.