దేశీయ స్టాక్ మార్కెట్లలో బుధవారం ఒక్కరోజే దాదాపు రూ. 4 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపో యింది. బీఎస్ఈ సెన్సెక్స్ 60వేల దిగువకు రాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 17,800 స్థాయిని కోల్పోయింది.
అదానీ కంపెనీల షేర్ల విలువలు వ్యాపారంతో సంబంధం లేకుండా కృత్రిమంగా పెరిగిపోయాయని అంతర్జాతీయ వాల్యుయేషన్ గురు అశ్వథ్ దామోదరన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత రూ. 1,531 ధర వద్ద అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు చాలా అధ