సోలార్ పవర్ కాంట్రాక్టులు దక్కించుకోవడానికి అదానీ గ్రూప్పై వచ్చిన దాదాపు రూ.2,240 కోట్ల (265 మిలియన్ డాలర్లు) లంచం ఆరోపణలు గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లను ఒక్కసారిగా కుదిపేశాయి.
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీల ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ దౌత్య సంబంధాలను సైతం వాడారన్న విమర్శల నేపథ్యంలో మరో సంచలన విషయం బయటకు వచ్చింది.
కృత్రిమంగా ప్రమోటర్లు పెంచిన కారణంగా అదానీ గ్రూప్ షేర్లు అధిక విలువలకు ట్రేడవుతున్నాయని, అవి 85 శాతం పతనమవుతాయంటూ యూఎస్ హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ ఈ ఏడాది జనవరిలో పేర్కొన్న మేరకు తాజాగా అదానీ టోటల్
Adani Group | అబుదాబీకి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్సీ).. తాము పెట్టుబడులు పెట్టిన రెండు అదానీ గ్రూప్ సంస్థలకు గుడ్బై చెప్తున్నది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ ట్రాన్స్మిషన్ లిమిటె�
అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థకు మారిషస్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మారిషస్కు చెందిన ఎమర్జింగ్ ఇండియా ఫండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఈఐఎఫ్ఎం) సంస్థ బిజినెస్, ఇన్వెస్ట్మెంట్ లైసెన్స్�
అదానీ-హిండెన్బర్గ్ వివాదంలో కీలక మలుపు చోటుచేసుకొన్నది. అదానీ కంపెనీల్లో జరిగిన అక్రమాలకు సంబంధించి తాను సాక్షినని సుప్రీంకోర్టులో మంగళవారం ఒకరు పిటిషన్ దాఖలు చేశారు.
మహా మాయగాడి అక్రమాల పుట్ట మరోసారి బద్దలైంది.కనీసం హైస్కూల్ చదువు కూడా పూర్తిచేయని స్కూల్ డ్రాపౌట్.. కుబేరుడిగా మారిన వైనం.. కండ్లకు కట్టినట్టు ఆవిష్కృతమైంది.
ప్రధాని మోదీ ఆప్తమిత్రుడు, అదానీ గ్రూప్ స
అదానీ గ్రూప్-హిండెన్బర్గ్ రీసెర్చి వ్యవహరంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) దర్యాప్తునకు విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో ఈ ఉదంతంపై దర్యాప్తు అవసరమని, తమ పార్టీ ఈ డిమాండ్కు
ముంబై : అదానీ కంపెనీ షేర్లు దారుణంగా పడిపోయాయి. సుమారు 25 శాతం వరకు ఆ కంపెనీల షేర్లు పతనమైనట్లు తెలుస్తోంది. అదానీ గ్రూపుకు చెందిన సుమారు 43వేల కోట్ల విలువైన మూడు కంపెనీల విదేశీ నిధులను నేషనల్ సెక�