అబిడ్స్ సమీపంలోని బొగ్గులకుంట హనుమాన్ టేక్డీలోని ఓ పటాకుల దుకాణంలో ఆదివారం రాత్రి మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్య్కూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్�
దారి దోపిడీ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని సుల్తాన్బజార్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి ఒక సెల్ఫోన్, రూ.2,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.
చేతిలో డబ్బులు ఉంటే విలాసవంతమైన జీవితం గడపవచ్చని పన్నాగం పన్ని.. ఓ సంస్థకు సంబంధించిన నగదును కాజేసిన తండ్రి, కొడుకు కటకటాల పాలయ్యారు. ఈ ఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.
ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ఓ ముఠాను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్టు చేశారు. సుల్తాన్ బజార్ పీఎస్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్జోన్ డీసీసీ రావుల గిరిధర్, ఏసీపీ శంకర్, ఇ