కొత్త సంవత్సరం వేళ దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకొన్నది. ఆదివారం తెల్లవారుజామున స్కూటీపై వెళ్తున్న 20 ఏండ్ల యువతిని ఢీకొన్న ఓ కారు.. ఆమెను దాదాపు 4 కిలోమీటర్ల దూరం అలాగే ఈడ్చుకుపోవడంతో ఆమె మరణ�
మండల పరిధిలోని ఇనుపాముల శివారులో 65వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి చెందగా, భార్య, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇద్దరి దుర్మరణం.. మరొకరికి తీవ్ర గాయాలు కొల్చారం, జూన్ 28: విద్యార్థులపైకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో ఇద్దరు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా రంగంపేటలో మంగళవారం చోటుచేసుకొన్�